దీపావళికి బోనస్ డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఇద్దరు ధాబా వర్కర్లు తమ యజమానిని కిరాతకంగా చంపారు. ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్పుర్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల...
మహారాష్ట్రలోని నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో మరణాలు ఆగడం లేదు. ఇటీవల 48 గంటల వ్యవధిలోనే 31 మంది మృతిచెందడం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. తాజాగా గడిచిన 8 రోజుల్లో...
ముంబై: వాస్తు దోషాలు తొలగింపు సాకుతో ఐదుగురు వ్యక్తులు ఒక మహిళపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ దారుణం మహారాష్ట్రలోని పాల్ఘడ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 35...
మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ ఎనిమిది రోజుల పసిబిడ్డను తండ్రే చంపాడు. ఆశా కార్యకర్త ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read.....
మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల ఉద్యమం తీవ్రం అవుతున్నది. మరాఠా నేత మనోజ్ జరాంగే పాటిల్ తాజాగా బీజేపీ-షిండే ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేశారు. నాలుగు రోజుల్లోగా రిజర్వేషన్లపై ప్రకటన చేయాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం...