ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఐదు ట్రోఫీలను అందజేసిన కెప్టెన్ రోహిత్ శర్మకు జట్టు మేనేజ్ మెంట్ భారీ షాకిచ్చింది. వచ్చే ఏడాది జరుగబోయే ఐపీఎల్ – 2024...
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) – 2024 వేలం ప్రక్రియను డిసెంబర్ 19న నిర్వహించనున్నట్టు బీసీసీఐ తెలిపింది. ఈ మేరకు ఐపీఎల్ అధికారిక ట్విటర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఐపీఎల్...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆరంభ సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టును నడిపిస్తున్న జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ ఏడాది కూడా ఆడనున్నాడు. ఈ మేరకు...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఎంఎస్ ధోనీ మరో ఘనత సాధించాడు. 250 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన తొలి క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. ఇందులో 220 మ్యాచ్లు సీఎస్కే (చెన్నై సూపర్...