హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల కమిషన్ ఒకే ఎన్నిక నిర్వహించకుండా రెండు ఎన్నికలు నిర్వహించడంలో ఆంతర్యమేమిటని కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ ప్రశ్నించారు. ఇటీవల...
ఖమ్మం జిల్లా: ఖమ్మంపై తనకున్న ప్రేమ బయట నుండి వచ్చిన వ్యక్తి తుమ్మలకు ఉండదని ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం నగరం త్రీ...
హైదరాబాద్: మరో కొన్ని నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఈవీఎంల విశ్వసనీయతపై చర్చ మొదలైంది. కాగా,ఈవీఎంలను హ్యాకింగ్ చేయడం సాధ్యమేనని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలు...