న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలలో లోక్సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం పని ప్రారంభించింది. ఈ క్రమంలో ఓటర్ల...
న్యూఢిల్లీ: యాసంగి సీజన్కు సంబంధించి రైతుబంధు సాయం పంపిణీకి ఇచ్చిన అనుమతిని కేంద్ర ఎన్నికల సంఘం ఉపసంహరించుకుంది. రైతుబంధు పంపిణీకి (నవంబర్ 24న ఈసీ అనుమతించింది. ఈ నెల 28వ తేదీలోపు పంట...
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు రాజ్కుమార్ రావును నేషనల్ ఐకాన్గా నియమిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం(ECI) ప్రకటించింది. గురువారం ఉదయం 11.30గంటలకు రంగ్భవన్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య ఎన్నికల కమిషనర్ ఆయన్ను అధికారికంగా...
హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో నగదు పంపిణీతోపాటు ఇతర ప్రలోభాలపై ఎన్నికల సంఘం నిఘా ప్రారంభమైంది. నగదు, బంగారం ఇతర వస్తువులను తరలిస్తూ.. పోలీసులు, అధికారుల తనిఖీల్లో...
న్యూఢిల్లీ: తెలంగాణలో 3.17 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. రాష్ట్ర ఓటర్ల తుది జాబితాను ఈరోజు విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 22,02,168 ఓట్లను తొలగించినట్లు పేర్కొంది....