హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటుగాళ్లకు కాసులు కురిపిస్తున్నాయి. వెబ్ సైట్ లో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల డాటా సేకరించిన కేటుగాళ్లు.. లబ్ధిదారులకు ఫోన్ చేసి...
హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో ‘ప్రజాపాలన’ నిర్వహణ ఏర్పాట్లపై మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. 150 డివిజన్లలో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు మంత్రులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీధర్బాబు మాట్లాడుతూ.. ప్రజా...
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రూ.52 కోట్ల వ్యయంతో 220 మీటర్ల పొడవుతో అంబర్ పెట్ లోని ముసరాం బ్రిడ్జి నిర్మించనున్న బ్రిడ్జికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని,...
హైదరాబాద్: వాహనదారుల వేగాన్ని నియంత్రించేందుకు జీహెచ్ఎంసీ వ్యాప్తంగా రంబుల్ స్ట్రిప్ ను ఏర్పాటు చేశారు.అయితే, దీనివలన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెన్నుపూస సంబంధిత వ్యాధులకు గురవుతున్నారని నెటిజెన్స్ ట్విట్టర్లో మంత్రి కేటీఆర్...