హైదరాబాద్ : జనవరి 31తో రాయితీ పెండింగ్ చలాన్ల గడువు ముగియనుంది. అయితే, ఈ గడువును మరోసారి పొడిగించేది లేదని పోలీసు శాఖ గతంలో స్పష్టం చేసింది. తొలుత గతేడాది డిసెంబర్ 27వ...
హైదరాబాద్: తెలంగాణలోని పలు యూనివర్సిటీలకు వైస్ ఛాన్సెలర్లను నియమించనున్నారు. ఈ మేరకు నియామకానికి సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాంధీ, శాతవాహన, జేఎన్టీయూ హైదరాబాద్, తెలంగాణ, పాలమూరు, జేఎన్ఏఎఫ్ఏయూ,...
హైదరాబాద్: తమపై ప్రజల్లో వ్యతిరేకత లేదని, 39 స్థానాల్లో గెలవడమే ఇందుకు నిదర్శనమన్నారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. జనగామ జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్కు ప్రజలు ఒక అవకాశం ఇచ్చారని, దానిని...
నారాయణపేట : తెలంగాణలో చిరుతల వరుస మృతి తీవ్ర కలకలం రేపుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో రెండు పులులు మృత్యువాత పడ్డ ఘటనను మరచిపోకముందే నారాయణపేట జిల్లాలో మరో చిరుత మృతి చెందింది. దామరగిద్ద...