హైదరాబాద్ : అల్లారు ముద్దుగా చూసుకున్న కూతురును మృత్యువు కబలించడంతో ఓ తండ్రి తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన ఖైరతాబాద్లో చేటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.....
సికింద్రాబాద్ పాట్నీ మార్కెట్ లో నకిలీ ఐటీ అధికారుల పేరుతో బంగారం దోపిడీ చేసిన కేసులో పోలీసులు పూర్తి రికవరీ సాధించారు. నలుగురు నిందితులతో పాటు 715 గ్రాముల బంగారం బిస్కెట్ లు...
హైదరాబాద్: తెలంగాణ రాష్ట వ్యాప్తంగా ఉన్న ఇన్స్పెక్టర్ లకు పదోన్నతి కల్పించారు. 141 మంది ఇన్స్పెక్టర్స్ కు డీఏస్పీ లుగా పదోన్నతులు ఇచ్చారు. ఈ మేరకు డీజీపీ అంజనీ కుమార్ ఉత్తర్వులు జారీ...
హైదరాబాద్: నిజామాబాదు ఉగ్ర కుట్ర కోణం కేసులో కీలక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పిఎఫ్ఐ కీలక నిందితుడు మోసం మహమ్మద్.. ఆంధ్రప్రదేశ్లో నివాసమంటూ కర్ణాటకకు మకాం మార్చాడని పోలీసులు తెలిపారు. ఇప్పటికే...
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా 53 మంది పోలీసు అధికారులకు తెలంగాణ ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. అదనపు ఎస్పీలుగా విధులు చేపడుతున్న 18 మందికి ఎస్పీలుగా, మరో 35 మంది డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా...