ముంబై: దేశ రాజధాని ఢిల్లీ మాదిరిగానే ముంబైలో కూడా వాయు నాణ్యత మరింత క్షీణిస్తున్నదని ముంబై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ముంబై వాసులకు కీలక హెచ్చరిక చేసింది. దీపావళికి...
మహారాష్ట్రలోని నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో మరణాలు ఆగడం లేదు. ఇటీవల 48 గంటల వ్యవధిలోనే 31 మంది మృతిచెందడం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. తాజాగా గడిచిన 8 రోజుల్లో...
ముంబై: ఈ ఆధునిక సమాజంలో భార్యాభర్తలిద్దరూ సమానమేనని బాంబే హైకోర్టు అభిప్రాయపడ్డది. ముఖ్యంగా ఇంటి బాధ్యతలను, పనులను సమానంగా పంచుకోవాల్సిందేనని తన తీర్పులో స్పష్టం చేసింది. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తున్న క్రమంలో భార్య...