న్యూఢిల్లీ: బీజేపీపై మరోసారి విరుచుకుపడ్డారు ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్. బీజేపీలో చేరాలని తనపై ఒత్తిడి చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ కుట్రలకు తెగబడుతుందని,...
కరీంనగర్ జిల్లా: ఐదేళ్లలో గుర్తుకు రాని ఊర్లు బండికి ఇప్పుడు ఎన్నికలొస్తే గుర్తొస్తున్నాయా అని మాజీ ఎంపీ వినోద్ కుమార్ ప్రశ్నించారు. బండి సంజయ్ ఐదేళ్లలో ఒక్క మంచి పని చేయలేదని మండిపడ్డారు....
మేడ్చల్: కాంగ్రెస్ తో బీజేపీ కుమ్మకై ఓడించారు.. ఎన్నికల ముందు కాళేశ్వరంపై నివేదిక విడుదల ఆ కుట్రలో భాగమే అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కు లాభం...
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం న్యూ టౌన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మహబూబ్ నగర్ నియోజకవర్గం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, మాజీ...
బీహార్ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. జేడీయూ పార్టీ(నితీష్ కుమార్), ఆర్జేడీ పార్టీ(లాలూ ప్రసాద్ యాదవ్)తో బంధం ముగిసింది. ఈ నేపథ్యంలో మరోసారి నితీష్ కుమార్ మరోసారి బీజేపీ సాయంతో అధికారాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు....