సిరిసిల్లా: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గురువారం పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగనుంది. దీంతో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు...
సిరిసిల్లా: ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ దాకా..బాసర నుంచి భద్రాచలం దాకా బీఆర్ఎస్ ప్రభంజనం ఖాయమని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు అన్నారు. మంగళవారం ఆయన సిరిసిల్లాలో మీడియాతో...
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. దాదాపు నెల రోజుల పాటు ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. చివరి రోజైనా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆయా పార్టీలు...
ధర్మపురి: రైతుబంధు పార్టీ కావాలా.. రాబందుల పార్టీ కావాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ధర్మపురిలో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.....
హైదరాబాద్: ఎన్నటికైనా తెలంగాణకంటూ ఉన్న రాజకీయ గొంతుక బీఆర్ఎస్ మాత్రమేనని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రయోజనాల కోసం సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ కట్టుబడి ఉన్నదని స్పష్టం చేశారు. ఆదివారం...