ముంబై: మహారాష్ట్రలో ‘శివసేన’ వివాదం కొనసాగుతూనే ఉంది. నిజమైన శివసేన తమదే అంటూ ఇటు ఉద్ధవ్ ఠాక్రే, అటు సీఎం ఏక్నాథ్ షిండే వర్గాలు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో నిజమైన శివసేన...
మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మరణించారు. మరో 55 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు...
మహారాష్ట్రలోని నాగపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో ఉన్న బ్యానర్పై పలుమార్లు ఒక వ్యక్తి రాయి విసిరాడు. అక్కడున్న స్థానికులు దీనిని చూశారు. కొందరు వ్యక్తులు మొబైల్లో రికార్డ్ చేసారు. ఈ వీడియో...
నాందేడ్: మహారాష్ట్రలోని నాందేడ్ రైల్వే స్టేషన్లో పూర్ణ-పర్లి ప్యాసింజర్ రైలులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. లగేజ్ కమ్ గ్వార్ వ్యాన్ కోచ్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ ఫైటర్స్...
మహారాష్ట్రలో 10 నెలల కాలంలో 2,366 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మేరకు ఆ రాష్ట్ర మంత్రి అనిల్ భాయిదాస్ పాటిల్ గురువారం అసెంబ్లీలో ప్రకటించారు. అత్యధికంగా అమరావతి రెవెన్యూ డివిజన్లో...