ముంబై : ‘‘ఆర్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్పై బాంబు దాడి చేస్తాం. వెంటనే కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ రాజీనామా చేయాలి.’’ అని హెచ్చరిస్తూ...
మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణం చోటుచేసుకుంది. చదువుపై దృష్టిపెట్టాలని మందలించిన టీచర్ను ఒక స్టూడెంట్ కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ఆ టీచర్ పరిస్థితి విషమంగా ఉన్నదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు ...