హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ప్రజా కవి, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత కాళోజీ నారాయణరావు 109వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కవి జయరాజ్కు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్తో...
హైదరాబాద్: రవీంద్రభారతిలో అనన్య పోల్సాని కూచిపూడి మొదటి నృత్య ప్రదర్శన ద్వారా రంగప్రవేశం చేశారు. ఎంపీ సంతోష్ కుమార్ మేనకోడలు అనన్య పోల్సాని. ఈ కార్యక్రమానికి సీఎం కెసిఆర్ సతీమణి శోభమ్మ హాజరయ్యారు.
అదే...
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రవీంద్రభారతిలో నిర్వహించిన తెలంగాణ సాహిత్య దినోత్సవం, కవి సమ్మేళనంలో ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న పాల్గొని మాట్లాడారు. ఎండా కాలం వచ్చిందంటే విసనకర్రలు జోడీగా...