ఓటేసిన పాపానికి విద్యార్థులకి, రైతులకి కాంగ్రెస్ ప్రభుత్వం చుక్కలు చూపెడుతుందా అంటే అవుననే అంటున్నారు. యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగభృతిపై ఒక్కమాటైన చెప్పని కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నలని కూడా ముప్పుతిప్పలు పెడుతుంది. డిసెంబర్ 9న...
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బోనస్ ఇస్తామని చెప్పి మోసం చేసిందని, సేకరించిన ధాన్యానికి 1000 కోట్ల రూపాయలను రైతులకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు....
కేసీఆర్ సారు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు పంట పెట్టుబడికి టైమ్ చొప్పున రైతు బంధు పడుతుండె. రంది లేకుంట పంటలు సాగు చేసుకునేటోన్ని. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక రైతుబంధు వేస్తరో.. వేయరో...
నిజామాబాద్: ప్రజా పాలన దరఖాస్తులపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. మొదటగా కొత్త రేషన్ కార్డు మంజూరు చేసిన తర్వాత ఇతర పథకాలు ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 44 లక్షల మంది...
మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ సర్కార్ రైతుల ఖాతాలో రైతుబంధు పైసలు జమ చేయడం ప్రారంభించింది. కాగా, కొందరు రైతులకు రూపాయి అకౌంట్లో పడ్డ సంఘటనలు నమోదు అయ్యాయి. హన్వాడ మండలానికి చెందిన ఓ...