హైదరాబాద్: నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీకొన్న దుర్ఘటనలో దంపతులు మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పాతబస్తీ బహదూర్పురాలో చోటుచేసుకున్నది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా...
ఏపీ: ఆర్టీసీ బస్సు-ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. 13 మందికి గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన ఏపీలోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేలూరు...
నాగర్ కర్నూల్ జిల్లా: నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని నల్ల వాగు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. దంపతులు వెళ్తున్న బైకును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో భర్త అక్కడికక్కడే చనిపోగా.....
హనుమకొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్డీసీ బస్సు, ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో పలువురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూరు మండలం నీరుకుళ్ల వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నది....
మేడ్చల్: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి క్వాలీస్ పల్టీ కొట్టిన ఘటనలో ఒక వ్యక్తి మరణించగా..మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.....