న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని మథురలో ఉన్న షాహి ఈద్గా మసీదులో సర్వే చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వలేదు. అంతకుముందు సర్వే కోసం కమీషనర్ను నియమించాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది.
Also Read.....
ముంబై: మహారాష్ట్రలో ‘శివసేన’ వివాదం కొనసాగుతూనే ఉంది. నిజమైన శివసేన తమదే అంటూ ఇటు ఉద్ధవ్ ఠాక్రే, అటు సీఎం ఏక్నాథ్ షిండే వర్గాలు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో నిజమైన శివసేన...
హైదరాబాద్: బిల్కిస్ బానో కేసు దోషుల ముందస్తు విడుదలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వాగతించారు. ఈ మేరకు కవిత తన "ఎక్స్" ఖాతాలో స్పందించారు.
మహిళల...
ఓటకు నోటు కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ఫిబ్రవరిలో విచారించనుంది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ రేవంత్ రెడ్డి ఓ పిటిషన్ వేశారు. రేవంత్ రెడ్డి...