Friday, April 19, 2024
HomeTagsAgriculture

Agriculture

వ్య‌వ‌సాయాన్ని రాజ‌కీయాల‌తో ముడిపెట్టొద్దు

కాళేశ్వ‌రం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగ‌డ్డ  బ్యారేజ్ లో కుంగింది మూడు పిల్లర్లు మాత్ర‌మే అని, వాటిని స‌రిచేసి వ్య‌వ‌సాయానికి నీళ్లు ఇవ్వాల‌న్నారు మాజీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి. వ్య‌వ‌సాయాన్ని...

టీఎస్ పాలిసెట్-2024 నోటిఫికేష‌న్ విడుద‌ల‌..మే 17న ఎగ్జామ్..!!

తెలంగాణ పాలిసెట్ 2024 నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. 2024-25విద్యాసంవత్సరానికి గాను ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ , టెక్నాలజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం పాలిటెక్నిక్ ఉమ్మడి ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఎస్ఎస్సీ లేదా...

పొలానికి నీళ్లు పెడుతుండగా కరెంట్ షాక్‎తో తండ్రీకొడుకులు మృతి

సంక్రాంతి పండుగ సంబరాలు ముగియకముందే ఏపీలో విషాద ఘటన జరిగింది. పొలానికి నీళ్లు పెడుతుండగా కరెంట్ షాక్‎తో తండ్రీకొడుకులు మృతిచెందారు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని నార్పల మండలం...

యూరియా కోసం రైతుల క్యూ.. మళ్ళీ తప్పని తిప్పలు

పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో లేని తిప్పలు మళ్లీ మొదలయ్యాయి. పదేండ్లుగా కనిపించని రైతుల బారులు కనిపిస్తున్నాయి. సంక్రాంతి పండుగ పూట యూరియా కోసం రైతులు పడిగాపులు కాశారు. నిర్మల్‌ జిల్లా కుంటాల మండల...

పండగపూట రైతులకు షాకిచ్చిన ఇరిగేషన్ మంత్రి

కాళేశ్వరం ప్రాజెక్టు కింద మొత్తంగా 18 లక్షల స్థిరీకరణ ఆయకట్టు ఉన్నదని, అయితే ఈ ఏడాది బరాజ్‌లలో నీటినిల్వలు లేకపోవటంతో పంటలకు పూర్తిస్థాయిలో నీరివ్వలేకపోతున్నామని సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. స్థిరీకరణ...
0FansLike
3,912FollowersFollow
21,600SubscribersSubscribe
spot_img

Hot Topics