ఏపీ-తెలంగాణకు 10ఏండ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది. త్వరలోనే ఈ గడువు ముగియనుంది. ఈ సమయంలో మరో 10ఏండ్లపాటు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా ఉండే కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ ఏపీ...
గంజాయి స్మగ్లింగ్ చేస్తూ సైబరాబాద్ బాలానగర్ టాస్క్ ఫోర్స్ పోలీస్ లకు ఇద్దరు ఆంధ్రా పోలీసులు పట్టుబడ్డారు. ఈ రోజు ఉదయం బాచుపల్లిలో గంజాయి అమ్మడానికి ఇద్దరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందుకున్నారు...
రాజకీయంగా అపరిపక్వత, అనుభవం లేని రేవంత్ రెడ్డితో తెలంగాణ ప్రజలకు కష్టాలు తప్పవని ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్పర్సన్ ఎన్ లక్ష్మీ పార్వతి హెచ్చరించారు. రేవంత్రెడ్డి పాలనలో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.....
ప్రముఖ నటి రష్మిక మందన్న‘డీప్ఫేక్’ వీడియో కేసులో ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏఐ టెక్నాలజీతో రష్మిక ఫేక్ వీడియో సృష్టించిన వ్యక్తిని ఏపీకి చెందినవాడి పోలీసులు గుర్తించారు. దాంతో...
పక్క రాష్ట్రంలో ఏపీలో రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా...వైఎస్సార్ సీపీ ముందుకు సాగుతోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు ఇంచార్జీలను మార్చిన వైసీపీ..తాజాగా 8 అసెంబ్లీ ఒక లోకసభ స్థానానికి ఇంచార్జీలను మార్చింది. తాజాగా...