ఈ రోజుల్లో ఎవరూ డబ్బులు పాకెట్లో పెట్టుకొని తిరగడంలేదు. అన్ని లావాదేవీలు యూపీఐతోనే చేస్తున్నారు. కచ్చితంగా లిక్విడ్ క్యాష్ కావాలనుకుంటే మాత్రమే ఏటీఎంకు వెళ్తున్నారు. అలా డబ్బులు అవసరముండి ఏటీఎంకు వెళ్లిన వ్యక్తికి...
హైదరాబాద్: మరో రెండు రోజుల్లో అక్టోబర్ నెల ముగిసి.. నవంబర్ నెల ప్రారంభం కానున్నది. ఇప్పుడు లావాదేవీలన్నీ డిజిటల్మయమైనా.. ఖాతాదారులు బ్యాంకు శాఖలకు వెళ్లాల్సిన అవసరం వస్తుంది. బ్యాంకులకు సెలవులు ఏయో రోజుల్లో...