హైదరాబాద్ నాంపల్లి కోర్టులో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. నాంపల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ముఖ్యఅతిధిలుగా మహిళా న్యాయమూర్తులు హాజరయ్యారు. కోర్టు సిబ్బందితో కలిసి బతుకమ్మ ఆడారు. తెలంగాణకు...
భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఈనెల 21న యూకేలో జరగబోయే బతుకమ్మ వేడుకల పోస్టర్ ను ఇవాళ (మంగళవారం) భారత్ జాగృతి సమితి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. గత కొన్నేండ్లుగా భారత జాగృతి...