సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కాశింపూర్లో విషాదం జరిగింద. భర్త మరణం తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. కాశింపూర్ గ్రామానికి చెందిన మహాదేవి(35) భర్త శేఖర్ 3 నెలల క్రితం మృతి...
శ్రీశైలం: ఇష్టకామేశ్వరి గేటు దగ్గర విధులు నిర్వహించే ప్రొటెక్షన్ వాచర్ వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది. సాయంత్రం విధులు పూర్తిచేసుకుని ఇంటికి టూ వీలర్ పై వెళ్తుండగా మార్గ మధ్యలో ఎలుగుబంటి దాడికి...
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో గత నాలుగు రోజులుగా ఎలుగుబంటి హల్చల్ చేస్తుంది. ఆలయ సమీపంలో సంచరిస్తుండటంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. శిఖరేశ్వరం నిత్యం భక్తులు సంచరించే ప్రదేశం కావడంతో అప్రమత్తం అయిన అటవీశాఖ...
కరీంనగర్ పట్టణంలో ఓ ఎలుగుబంటి శుక్రవారం రాత్రి నుంచి హల్చల్ చేస్తూ అందరినీ భయబ్రాంతులకు గురిచేస్తోంది. రోడ్లపైకి వచ్చిన ఎలుగు.. నగరవాసులను పరుగులు పెట్టిస్తోంది. నిన్న రాత్రి నగర శివారులోని రజ్వి చమన్...
నిజామాబాద్ జిల్లాలో ఓ బాలిక సూసైడ్ చేసుకుంది.దొంగతనం నింద భరించలేక వందన ఆత్మహత్యకు పాల్పడింది. నవీపేట మండలం శివతాండకులో ఈ విషాదం జరిగింది. తల్లితో మాట్లాడేందుకు వందన .. పక్కింటి వారి నుంచి...