ప్రధానమంత్రి నరేంద్రమోదీ, యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ కంటే గొప్ప వ్యక్తులు లేరని..వారి కంటే గొప్పవాళ్లు ఉన్నారని నమ్మేవారు దేశద్రోహులేనని బీజేపీ ఎంపీ మహేశ్ శర్మ అన్నారు. నోయిడా లోకసభ స్థానం నుంచి పోటీ...
రామనవమి సందర్భంగా రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు పథకాలు పన్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్(టిఎంసి) అధినేత్రి మమతా బెనర్జీ ఇవాళ(బుధవారం) ఆరోపించారు. గతేడాది రాష్ట్రంలో రామ నవమి వేడుకలకు దౌర్జన్య సంఘటనల...
అసెంబ్లీ ఎన్నికల సమయంలో అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 420 హామీలు అమలు చేయకపోతే వెంటాడుతాం.. వేటాడుతాం అని...
మల్కాజ్గిరి పార్లమెంట్లో మనకు పోటీ కాంగ్రెస్తో కాదు.. బీజేపీతోనే అని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను మళ్లీ జరగనివ్వొద్దని ర్ సూచించారు. మేడ్చల్ నియోజకవర్గంలో...
పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి తన ముఠాతో బీజేపీలోకి వెళ్లడం ఖాయమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ దేశంలో కాంగ్రెస్ 40 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు. ఇక...