విశాఖలో భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. భారీ ఎత్తున డ్రగ్స్ ను సీ పోర్టు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్ పోల్ ఇచ్చిన పక్కా సమాచారంతోనే సీబీఐ చేపట్టిన గరుడులో...
సీఆర్పీసీ సెక్షన్ 41 కింద జారీ చేసిన నోటీసులు రద్దయినా చేయాలని లేదంటే ఉపసంహరించుకోవాలని సీబీఐని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కోరారు. దీనికి సంబంధించి ఆమె ఇవాళ(ఆదివారం) సీబీఐకి లేఖ రాశారు. ఒకవేళ...
కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. కేరళకు చెందిన జైహింద్ టీవీ ఛానెల్లో పెట్టుబడులకు సంబంధించిన వివరాలను ఇవ్వాలంటూ శివకుమార్, ఆయన భార్య ఉషతోపాటు...
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య వేసిన పిల్ పై విచారణ చేపట్టింది. సీజే...
CBI Arrests Railway Official: ఒక లంచం కేసులో రైల్వే అధికారిని సీబీఐ అరెస్ట్ చేసింది. అనంతరం ఆయన నివాసాల్లో జరిపిన సోదాలలో రూ.2.61 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నది. బీజేపీ పాలిత...