లోకసభ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం షాకిచ్చింది. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో శ్రీరామ నవమి, భద్రాద్రి సీతారామచంద్రస్వామి వారికి ముఖ్యమంత్రి పట్టువస్త్రాల సమర్పణకు, కల్యాణ...
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసే హోర్డింగ్స్ విషయంలో నిబంధనలు పాటించాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికల చట్టం ప్రకారం రాజకీయ హోర్డింగ్స్ పబ్లిషర్, ప్రింటర్ల పేర్లని కలిగి ఉండేలా...
సార్వత్రిక ఎన్నికలకు రేపు(శనివారం) నగారా మోగనుంది. దీనికి సంబంధించి ఇవాళ(శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించి షెడ్యూల్ను ప్రకటించనుంది. ఈ మేరకు ఈసీ సోషల్ మీడియా...
త్వరలో లోక్సభ ఎన్నికలు-2024 జరగనున్నాయి. దీంతో భారత ఎన్నికల సంఘం ఇవాళ( శుక్రవారం) కీలక ప్రకటన చేసింది. వచ్చే ఎన్నికల్లో ఓటు వేయడానికి దేశవ్యాప్తంగా 96.88 కోట్ల మంది అర్హత పొందనున్నారని తెలిపింది....
జనగామా అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి గెలుపొందిన పల్లా రాజేశ్వర్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆయన ఖమ్మం-వరంగల్-నల్లగొండ నియోజకవర్గ పట్టభ్రదుల స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే పల్లా...