ఆదివారం మాల్దీవుల్లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజు నేతృత్వంలోని పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ 60 సీట్లకు పైగా గెలుపొంది భారీ మెజారిటీ సాధించింది. మాల్దీవుల్లోని మొత్తం 93 నియోజకవర్గాల్లో ఎంపీలను...
తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తమ పిల్లల కోసం ఆస్తులు కూడబెడతారు. కానీ ఆ పిల్లలు ఎదిగి తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తారు. ముఖ్యంగా ముసలితనంలో తమ తల్లిదండ్రుల మంచి-చెడు చూడాల్సిన పిల్లలు వారిని...
చైనాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 39 మంది మరణించగా, 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు తెలిపారు. చైనాకు ఆగ్నేయంగా...
చైనాలో అర్ధరాత్రి వేళ భారీ భూకంపం వచ్చింది. నిన్న(సోమవారం) అర్ధరాత్రి తర్వాత దక్షిణ జిన్యాంగ్ ప్రాంతంలో భూమి కంపించింది. దీని తీవ్రత 7.2గా నమోదయింది. భూ అంతర్భాగంలో 80 కిలో మీటర్ల లోతులో...
చైనాలో తీవ్ర విషాదం జరిగింది. యునాన్ ప్రావిన్స్ లోని గిరిజన, పర్వత ప్రాంతాల్లోని కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో 47 మంది సజీవసమాధి అయ్యారు. ఈ ఘటన ఇవాళ(సోమవారం) తెల్లవారుజామున 5:51 గంటల సమయంలో...