కొత్తగా పెళ్లయిన ఓ యువకుడు కరెంట్ షాక్తో చనిపోయాడు. ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్లో జరిగింది. చిత్తూరు జిల్లా సోమల మండలం దేవలకుప్పం గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు.. స్థానికంగా ఉన్న అటవీప్రాంతంలో...
చిత్తూరు జిల్లాలో విషాదం జరిగింది. అడవిలో నుంచి వచ్చిన ఓ ఏనుగు దంపతులపై దాడి చేయడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన గుడిపాల మండలం రామాపురంలో జరిగింది. ఇవాళ(బుధవారం) గ్రామానికి చెందిన...
ఏపీ చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. జిల్లాలోని రొంపిచర్ల మండలం బోనంవారిపల్లిలో రెండు బైక్ లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో అక్కడిక్కడే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు....