కేజ్రీవాల్ను ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించాలన్న పిల్ను ఢిల్లీ హైకోర్టు ఇవాళ(గురువారం) మరోసారి తిరస్కరించింది. లిక్కర్ పాలసీ స్కాంకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో గత నెల కేజ్రీవాల్ను ఇడి అదుపులోకి తీసుకుంది....
ప్రభుత్వ కక్ష పూరిత వైఖరి వల్ల రాష్ట్ర రైతాంగం తీవ్రంగా నష్ట పోయిందన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. నీళ్ళను ఏలా ఇవ్వాలో తెలియక ప్రభుత్వం విఫలమైందన్నారు.ఇవాళ(మంగళవారం) హైదరాబాద్ తెలంగాణభవన్ లో...
మిషన్ భగీరథలో లాభం వెతికేవాడు సీఎం కావడం మన దురదృష్టమన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు. ప్రజల ఆరోగ్యం,మౌలిక సదుపాయాల కోసం పెట్టే ఖర్చులో కూడా లాభం తీయాలనుకునేవారు వ్యాపారులు అవుతారు...
సీఎంగా ఎన్ని రోజులు అధికారంలో ఉంటాడో రేవంత్ కు తెలియదన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. కాంగ్రెస్ గ్యారంటీల అమలు అర్రాజ్ పాటలా మారాయన్నారు. రైతుబంధు ఆపొద్దు .. వ్యవసాయం సాగనివ్వండి అని...
తెలంగాణ కోసం సిరిపురం యాదయ్య ప్రాణాలు త్యాగం చేసిన రోజు నేడు. నిప్పు అంటించుకొని అమరుడు అయ్యాడు. ఎంతో మంది ఉద్యమకారుల పోరాట ఫలతం నేటి తెలంగాణ. వారికి జోహార్లు అని తెలిపారు...