అభివృద్ధి పట్టని కాంగ్రెస్, బీజేపీలు సీఎం కేసీఆర్ను విమర్శించడం సిగ్గు చేటని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం...
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆధునాతన సౌకర్యాలతో పేదల కోసం సంగారెడ్డి జిల్లా కొల్లూరులో నిర్మించిన 15వేల 60 ఇండ్ల సముదాయాన్ని ఈనెల 22న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోనున్నట్లు...
నాణ్యమైన విద్యకు ప్రభుత్వ పాఠశాలలు కేంద్రంగా మారాయని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. అందుకు తొమ్మిదేళ్ల వ్యవధిలో సాధించిన అద్భుతమైన ఫలితాలే తార్కాణమని ఆయన స్పష్టం చేశారు. దీనంతటికి...
చదువుతో మనిషికి జ్ఞానం కలుగుతుంది, మంచి చెడులు తెలుస్తాయి... మంచి నడవడిక అలవాటవుతుందన్నారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. సమాజం విద్యావంతుల సమాజంగా తయారు కావాలన్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కేంద్రంలో...
‘మన ఊరు - మన బడి’తో సర్కారు బడుల రూపురేఖలు మారుతున్నాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. హనుమకొండ జిల్లా ఐనవోలులో నిర్వహించిన తెలంగాణ విద్యా దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. రూ....