కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతోంది.ఇప్పటికీ అక్కడక్కడ కేసులు బయట పడుతూనే ఉన్నాయి. కరోనా బారి నడుతూనే ఉన్నారు. తాజాగా రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కరోనా బారిన పడ్డారు....
మరోసారి కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. కొన్ని దేశాల్లో కేసులు పెరుగుతుండటంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా న్యూజిలాండ్ క్రికెట్లో కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ఆ దేశ స్టార్ ఆల్రౌండర్...
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల వ్యవధిలో 475 కొత్త కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అత్యధికంగా కర్ణాటకలో 279 కేసులు...
వరంగల్ జిల్లా : వరంగల్ ఎంజీఎంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇవాళ మరో ఆరుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు ఎంజీఎంలో 25 మందికి కరోనా పాజిటివ్ గా...
హైదరాబాద్లోని నిలోఫర్ దవాఖానలో 9 నెలల చిన్నారికి కరోనా పాజిటివ్గా తేలింది. జలుబు, దగ్గు, జ్వరం సమస్యలతో దవాఖానలో చేరిన 17 మంది చిన్నారులకు పరీక్షలు నిర్వహించగా, చౌటుప్పల్కు చెందిన 9 నెలల...