దేశ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 116 కేసులు నమోదు కాగా ముగ్గురు మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 4,170 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా.....
తెలంగాణలో కోవిడ్ కలకలం రేపుతోంది. గత 24 గంటల్లో కొత్తగా పది కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తన బులిటెన్ లో పేర్కొంది. ఇప్పటి వరకు...
తెలంగాణలో కోవిడ్ కేసులు మరోసారి భారీగా నమోదు అవుతున్నాయి. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా శుక్రవారం ఒక్కరోజే తెలంగాణలో మొత్తం 9 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 2...
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనా వైరస్ కలకలం సృష్టిస్తుంది. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఈజీ-5 అనే కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి...