సీమా హైదర్ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈసారి సీమా తమకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది(2024) సచిన్ బిడ్డకు సీమా హైదర్ తల్లి కాబోతోంది. పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన...
అటవీ ప్రాంతంలోని రిసార్ట్ లో బస చేసిన దంపతులు తమ కుమార్తెను చంపారు. ఆ తర్వాత వారిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. కర్ణాటకలోని కొడగులో ఈ సంఘటన జరిగింది. పర్యాటకులు ఎక్కువగా సందర్శించే కొడగు...
ప్లాట్ అమ్మకంలో మోసం చేసిన దంపతులను నగర సీసీఎస్ పోలీసులు నిన్న(శనివారం) అరెస్ట్ చేశారు. రైల్వేలో పనిచేస్తున్న ఇద్దరు హైదర్నగర్లో ప్లాట్ కొనుగోలు చేశారు. ఇందుకోసం యజమానులైన టీఎస్ఎస్ వరప్రసాద్, స్వాతి దంపతులకు మధ్యవర్తి నాగేశ్వరరావు...
సిద్దిపేటలో మంత్రి హరీష్రావు దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారత్ నగర్ అంబిటస్ స్కూల్ లోనీ మాడల్ పోలింగ్ బూత్ నెం114 లో కుటుంబ సమేతంగా ఓటు వేశారు. ఆ తర్వాత...
ఖమ్మం జిల్లా అశ్వరావుపేట లో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. అశ్వరావుపేట పట్టణంలోని మద్దిరావమ్మ గుడి సమీపంలో ఉంటున్న ఎర్రం కృష్ణ (24), ఎర్రం రమ్య(20) లు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అదే...