దేశంలో కోవిడ్ మరోసారి పంజా విసురుతోంది.తాజాగా ఘజియాబాద్ లో ఏడుగురికి కరోనా పాజిటివ్ గా గుర్తించారు. ఒకే రోజు 7 మందికి కరోనా నిర్ధారణ కావడంతో ఆరోగ్య శాఖలో కలకలం రేగింది.రాజ్నగర్, వసుంధర,...
తెలంగాణలో కోవిడ్ కేసులు మరోసారి భారీగా నమోదు అవుతున్నాయి. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా శుక్రవారం ఒక్కరోజే తెలంగాణలో మొత్తం 9 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 2...
గత రెండేళ్లుగా ఊసే లేకుండా పోయిన కరోనా మళ్లీ ఇప్పుడిప్పుడే విజృంభిస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ సూచించింది. రాష్ట్రంలో ప్రభుత్వం నిన్నటి నుంచి కరోనా బులెటిన్ విడుదల చేస్తోంది. తాజాగా నాలుగు...
న్యూఢిల్లీ: కోవిడ్ దెబ్బకి ఫిజికల్ కాంటాక్ట్స్ లేకుండా ట్రాన్సాక్షన్స్ జరపడం కోసం UPI విధానం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ విధానం ఇప్పుడు దేశవ్యాప్తంగా పేమెంట్స్ చేసే విధానాన్ని సమూలంగా మార్చేసింది. ఇది డెబిట్...
రేపటి నుంచి దేశ రాజధాని ఢిల్లీలో జీ-20 సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో సుమారు 30 దేశాలకు చెందిన అధినేతలు పాల్గొననున్నారు. కాగా.. పలు కారణాల వల్ల ఈ సమావేశాలకు రష్యా అధ్యక్షుడు...