Thursday, April 18, 2024
HomeTagsDemand

Demand

బీఆర్ఎస్ డిమాండ్ తో మేడిగడ్డ పునరుద్ధరణకు ముందుకొచ్చిన ఎల్‌అండ్‌టీ

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది. అయితే గతేడాది అక్టోబర్‌లో మూడు పిల్లర్లు కుంగిపోయాయి. అయితే, మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై అప్పటి ప్రతిపక్షం, ప్రస్తుత అధికార కాంగ్రెస్‌ ప్రభుత్వం నానాయాగి చేసింది....

విద్యుత్తు సంస్థలో ఆంధ్రా అధికారుల పెత్తనమేంది ?

అత్యంత కీలకమైన విద్యుత్తు సంస్థలో నలుగురు డైరెక్టర్లను ప్రభుత్వం నియమిస్తే అందులో ముగ్గురు ఆంధ్రా అధికారులే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కవిత. నందకుమార్, నర్సింలు, సుధా మాధూరి ని డైరెక్టర్లుగా...

జయశంకర్ సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి

ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్ విగ్రహం ధ్వంసం చేసిన ఘటనను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు. తెలంగాణ సమాజం ఎంతగానే గౌరవించే వ్యక్తి విగ్రహాన్ని ధ్వంసం చేయడం దారుణమని అభిప్రాయపడ్డారు. ఇలాంటి...
0FansLike
3,912FollowersFollow
21,600SubscribersSubscribe
spot_img

Hot Topics