హైదరాబాద్ లో రాడిసన్ హోటల్ కేంద్రంగా జరిగిన డ్రగ్స్ పార్టీ కేసు కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే కొందరు సినీ, రాజకీయ ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. మరికొందరి పాత్ర వెలుగులోకి వస్తోంది....
పబ్బుల్లో డ్రగ్స్ అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్లోని పబ్బుల్లో డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కొంతమంది అమ్మాయిలు ముఠాగా ఏర్పడి గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి అమ్ముతున్నారు....
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. 2018లో నమోదైన 8 కేసుల్లో 6 కేసులను కొట్టేస్తున్నట్లు నాంపల్లి కోర్టు ప్రకటించింది. సరైన ఆధారాలు, సాక్ష్యాలు లేకపోవడంతో కొట్టేస్తున్నట్లు...
శంషాబాద్ ఎయిర్పోర్టులో డ్రగ్స్ సప్లై చేస్తూ పట్టుబడిన జాంబియన్ మహిళకు కోర్టు 14 ఏండ్ల జైలు శిక్ష విధించింది. జూన్ 2021లో జాంబియా నుంచి హైదరాబాద్ కు 8 కిలోల హెరాయిన్ సరఫరా...
వినియోగదారుల అవసరాన్ని ఆసరగా చేసుకొని మందుల షాపు నిర్వాహకులు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తమ షాపుల్లో ఎక్కువ గిరాకీ కావాలని.. నాసిరకం మందులు తెచ్చి తక్కువ ధరకు విక్రయిస్తుంటారు. అటువంటి షాపులన్నింటిపై చర్యలు తీసుకుంటామని...