ఆరుగాలం శ్రమిస్తేనే..చివరికి పెట్టుబడి కూడా మిగలని పరిస్థితి. పొలం పండించేందుకు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి..చేతికి వస్తుందన్న పంట సాగునీరు లేక ఎండిపోతే..ఆ రైతు కష్టాన్ని మాటల్లో చెప్పలేము. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో...
దేశ రాజధాని ఢిల్లీలో రైతుల ఆందోళన కొనసాగుతోంది. తమ డిమాండ్లు నెరవేరుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని రైతులు తెగేసి చెబుతున్నారు. ఈ మేరకు ఢిల్లీ, పంజాబ్-హర్యానా సరిహద్దుల్లోనే వారు...
తమ డిమాండ్లపై కేంద్రాన్ని రైతులు నిలదీస్తున్నారు. ఢిల్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శుక్రవారం భారత్ గ్రామీణ బంద్ కు పిలుపునిచ్చాయి రైతుల సంఘాలు.ఇంతలోనే విషాదం నెలకొంది. ఉద్యమంలో పాల్గొంటున్న ఇద్దరు రైతులు గుండెపోటుతో...
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుబంధు ఎకరానికి 15 వేలు ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి నెలదాటిపోయినా రైతుబంధు రాకపోవడంతో రైతులు ఆందోళనలో పడ్డారు. రైతుబంధు రాకపోవడంతో...
సంక్రాంతి పండుగ సంబరాలు ముగియకముందే ఏపీలో విషాద ఘటన జరిగింది. పొలానికి నీళ్లు పెడుతుండగా కరెంట్ షాక్తో తండ్రీకొడుకులు మృతిచెందారు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని నార్పల మండలం...