ములుగు జిల్లాలోని పస్రా తాడ్వాయి అటవీ ప్రాంతంలో కార్చిచ్చు వందలాది ఎకరాల అటవీని నాశనం చేస్తోంది. ఆదివారం సంభవించిన అగ్నిప్రమాదంలో వందలాది ఎకరాల్లో అటవీ ప్రాంతం దగ్ధమవుతుంది. ప్రాణభయంతో వన్య ప్రాణులు పరుగులు...
కాజీపేట రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్టేషన్లోని ప్లాట్ ఫాంలకు దూరంగా ఉన్న పార్కింగ్ ట్రాక్లపై ఈ అగ్ని ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలులోని బొగ్గుకు నిప్పంటుకోవడంతో మంటలు ఎగిసిపడ్డట్లు...
బంగ్లాదేశ్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఏడు అంతస్తుల రెస్టారెంట్ లో మంటలు చెలరేగడంతో 44 మంది దుర్మరణం చెందారు. మరో 40మందికిపైగా గాయపడ్డారు. అగ్నిప్రమాద సిబ్బంది దాదాపు 75మంది రక్షించారు.గ్యాస్ సిలిండర్ పేలడం...
కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. హెడ్ పోస్టాఫీసులోని పాస్ పోర్టు ఈసేవా కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం ఉదయం షార్ట్ సర్య్కూట్ తో మంటలు చెలరేగాయి. దీంతో వెంటనేస్థానికులు అగ్నిమాపక...
కరీంనగర్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సుభాష్ నగర్ లోని ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా పక్కన ఉన్న పూరిళ్లకు మంటలు వ్యాపించాయి. దీంతో ఐదు వంటగ్యాసు సిలిండర్లు పేలాయి....