ములుగు జిల్లాలోని పస్రా తాడ్వాయి అటవీ ప్రాంతంలో కార్చిచ్చు వందలాది ఎకరాల అటవీని నాశనం చేస్తోంది. ఆదివారం సంభవించిన అగ్నిప్రమాదంలో వందలాది ఎకరాల్లో అటవీ ప్రాంతం దగ్ధమవుతుంది. ప్రాణభయంతో వన్య ప్రాణులు పరుగులు...
జీడిమెట్ల హెచ్ఎంటీ అటవీ ప్రాంతంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు నిన్న(మంగళవారం) రాత్రి మద్యం సీసాలతో తలపై దాడి చేసి హత్య చేశారు. గమనించిన స్థానికులు పోలీసులకు...
ఛత్తీస్ ఘడ్ సుకుమా జిల్లా బెజ్జి పోలీస్ స్టేషన్ పరిధిలోని దంతేష్ పురం అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, డి.అర్.జి పోలీసులకు మధ్య భారీ ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు...