హైదరాబాద్: రాష్ట్రంలో మరో మండలం ఏర్పాటు కానుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నిజామాబాద్ జిల్లాలోని రామడుగు గ్రామాన్ని మండలంగా మార్చాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.
Also Read.. అమ్మాయిలను టచ్ చేస్తే కబడ్దార్.....
తొర్రూరు: మహిళలు పారిశ్రామికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, మహిళలు బాగుపడితేనే దేశం, రాష్ట్రం, కుటుంబం, సమాజం బాగుపడుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న పెద్దవంగర, తొర్రూరు,...
తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా ఆగస్టు 01న టెట్ నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ దరఖాస్తులను ఆగస్టు 2 నుంచి స్వీకరించగా.. దరఖాస్తు ప్రక్రియ...
హైదరాబాద్ : రాష్ట్రంలోని ఖాళీగా ఉన్న 5,089 మంది టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి మంజూరు...
హైదరాబాద్: మత్స్య వృత్తిపై మత్స్యకారులకే పూర్తి హక్కులు కల్పించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య వైస్ చైర్మన్ గా...