హైదరాబాద్: రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు దాదాపు పూర్తయింది. యాసంగి లో దేశంలోనే అత్యధిక వరి ధాన్యం కొనుగోలు చేసిన రాష్ట్రం తెలంగాణ రికార్డు సృష్టించింది. రాష్ట్రంలో 95 శాతం ధాన్యం కొనుగోలు...
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం సహా అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిందనీ, రాష్ట్రం సుభిక్షంగా వర్థిల్లుతున్నదని, రైతులు సహా సమస్త వృత్తులు, ప్రజలు సుఖశాంతులతో జీవిస్తున్నారని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దార్శనిక...
జగిత్యాల: బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామికి చేదు అనుభవం ఎదురైంది. బుగ్గారం మండలం మద్దునూరు,శెకళ్ల గ్రామాల్లో ఐకెపి సెంటర్ పరిశీలనకు వెళ్లిన వివేక్ వెంకటస్వామిని అక్కడి రైతులు నిలదీశారు. రాష్ట్ర...
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే తొమ్మిది మెడికల్ కాలేజీల పనులు వేగవంతం చేయాలని ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఉన్నతాధికారులను ఆదేశించారు. శనివారం ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్...