నేటి నుంచి రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు విద్యార్థులకు 5 నిమిషాలు అదనంగా గ్రేస్ ట్రైం ఇచ్చారు. అంటే విద్యార్ధులు ఉదయం 9.35గంటల వరకు పరీక్షా...
సీఎం రేవంత్ రెడ్డికి తృటిలో తప్పిన పెను ప్రమాదం తప్పింది.ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాకేంతిక లోపం తలెత్తడంతో టేకాఫ్ అయిన కొద్ది సేపటికే శంషాబాద్ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని...
ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ కలిసి పోటీచేయనున్నాయి. ఇరు పార్టీల మధ్య పొత్తు ఖరారయింది. ఇందులో భాగంగా బీఎస్పీకి రెండు పార్లమెంటు స్థానాలు కేటాయించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం...
హైదరాబాద్లోని వెంగళరావునగర్లో బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ దేదీప్యారావు, ఆమె భర్తపై నిన్న(మంగళవారం) రాత్రి కొందరు గుర్తు తెలియని మహిళలు దాడిచేశారు. కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ ఇంటి బయట ఉన్న ఫ్లెక్సీలను తొలగించాలని...
రేపు(శనివారం), ఎల్లుండి(ఆదివారం) పలు ప్రాంతాల్లో నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు తెలిపింది. 9, 10 తేదీలలో నీటి సరఫరా ఉండదని చెప్పింది. ఉస్మాన్ సాగర్, హకీంపేట...