హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో ‘ప్రజాపాలన’ నిర్వహణ ఏర్పాట్లపై మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. 150 డివిజన్లలో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు మంత్రులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీధర్బాబు మాట్లాడుతూ.. ప్రజా...
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 116 కేసులు నమోదు కాగా ముగ్గురు మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 4,170 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా.....
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్లోని మాదాపూర్లో నిర్వహించనున్న సన్బర్న్ఈవెంట్ను నిర్వాహకులు రద్దు చేశారు. బుక్మై షోలో దీనికి సంబంధించిన టికెట్ల అమ్మకాలను నిలిపివేసింది. ఈ వ్యవహారంపై ఈవెంట్ నిర్వాకుడు సుమంత్పై పోలీసులు...
హైదరాబాద్ ప్రజాభవన్ దగ్గర ఓ కారు బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి వేళ మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన కారు ప్రజాభవన్ ముందున్న ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టి దూసుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ...
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. లోక్సభ ఎన్నికలపై సీరియస్ ఫోకస్ పెట్టారు. మూడు రాష్ట్రాల్లో గెలిచిన బీజేపీ.. ఈసారి కాస్త ముందుగానే ఎన్నికలకు వెళ్తుందన్న సంకేతాలతో గులాబీ బాస్ అలర్టయ్యారు. అందుకే, ఢిల్లీలో ఉన్న...