ఆదివారం మాల్దీవుల్లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజు నేతృత్వంలోని పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ 60 సీట్లకు పైగా గెలుపొంది భారీ మెజారిటీ సాధించింది. మాల్దీవుల్లోని మొత్తం 93 నియోజకవర్గాల్లో ఎంపీలను...
ఎండలతో మండిపోయే ఎడారి దేశం దుబాయ్ ని భారీ వర్షాలు ముంచెత్తాయి .నిన్న(మంగళవారం) ఒక్కసారిగా బలమైన గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన జడివాన కురిసింది. భారీ వర్షంతో వరదలు సంభవించాయి. దీంతో దుబాయ్...
మనదేశ అభివృద్ధి ప్రయాణంపై అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి ప్రశంసలు కురిపించారు. ప్రపంచ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు...
భారత భూభాగమైన అరుణాచల్ ప్రదేశ్ పై చైనా అసంబద్ధ వైఖరిని అమెరికా తీవ్రంగా తప్పుబట్టింది. ఆ భూభాగం ఎప్పటికీ భారత్ దేనని తేల్చేసింది. దాన్ని మార్చడానికి చేసే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అమెరికా...
ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న ప్రేమికులను సోషల్ మీడియా ఒకటిగా కలుపుతోంది. ఆ మధ్య పాకిస్తాన్ కు చెందిన సీమా హైదర్, నోయిడాకు చెందిన సచిన్ మీనాల మధ్య ప్రేమ చిగురించడానికి సోషల్ మీడియానే...