తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఇవాళ (బుధవారం) ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బోర్డు కార్యదర్శి శృతి ఓజా...
హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలను మార్చి 1 నుంచి నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. విద్యాశాఖ మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమోదం తీసుకొని టైంటేబుల్ను ప్రకటించనుంది. పార్లమెంట్ ఎన్నికలు,...
ఆయనకు చిన్నప్పటి నుంచే చదువంటే మక్కువ. ఉన్నత చదువులు చదవాలని అనుకున్నాడు. కానీ, కుటుంబ పరిస్థితులు అనుకూలించకపోవడంతో టెన్త్ లోపే చదువు ఆపేయాల్సి వచ్చింది. అయినా చదువుపై తన ఇష్టాన్ని మాత్రం చంపుకోలేదు....
ఇంటర్లో స్టేట్ ర్యాంక్ సాధించిన విద్యార్థికి మంత్రి హరీష్ రావు ల్యాప్ టాప్ అందజేశారు. పేద విద్యార్థికి చేయూతనిచ్చి మరోసారి మానవత్వం చాటుకున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ప్రభుత్వ బాలికల జూనియర్...
ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజ్ లకు ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది. ఈ నెల 14 నుంచి 16 వ తేదీ వరకు పండుగ సెలవులు ఉంటాయని తెలిపింది. మొత్తం మూడు రోజులు సెలవులు...