బీజేపీ నాయకురాలు, కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే కర్నాటక ప్రజలకు క్షమాపణ చెప్పారు. కర్ణాటక శాంతిభద్రతల పరిస్థితిపై ప్రశ్నలను లేవనెత్తుతూ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ కోరారు. తమిళనాడు నుంచి వచ్చే వ్యక్తి బాంబు...
కర్ణాటకలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు మరణించారు. దక్షిణ కర్ణాటకలోని బెల్తంగడిలోని కుక్కడి గ్రామంలోని బాణసంచా తయారీ కర్మాగారంలో పేలుడు సంభవించింది. పేలుడు చాలా తీవ్రంగా ఉంది. ఈ...