హైదరాబాద్: గణేష్ నిమజ్జన ఘట్టం ముగింపు దశ కు చేరుకుందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఈసారి భారీ గా విగ్రహలు ఏర్పాటు చేయడంతో నిమజ్జనం ఆలస్యం అయిందన్నారు. ఎప్పుడు లేని...
తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ వినాయక నిమజ్జన ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్రతో ఈ నిమజ్జన వేడుకలు మొదలయ్యాయి. హైదరాబాద్ అందాలకు మరింత సోగసులు అద్దుతూ అందంగా మెరిసిపోతున్న...
దేశవ్యాప్తంగా వినాయక చవితిని చాలా వైభవంగా జరుపుకుంటారు. 9 రోజులు ఘనంగా నిత్య పూజలు చేసి.. ఆ తర్వాత నిమజ్జనం చేస్తారు. అయితే చాలామందికి వినాయక విగ్రహాలను ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలియదు....
ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం వైభవంగా జరిగింది. హుస్సెన్ సాగర్ లో జరుగుతున్న ఈ నిమజ్జనానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి ప్రత్యక్షంగా వీక్షించారు. గురువారం ఉదయం ఆరు గంటల నుంచే ఖైరతాబాద్ గణేశుడి శోభాయత్ర...
నేడు సెప్టెంబరు 18న వినాయకచవితి పర్వదినం. సోమవారం నుంచి దేశవ్యాప్తంగా నవరాత్రి శోభ వెల్లివిరియనుంది. ఎప్పట్లాగానే హైదరాబాదులోని ఖైరతాబాద్ మహా గణపతి నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు అందుకునేందుకు సిద్ధమయ్యాడు.
ఇక్కడ గణేశ్ ఉత్సవ...