టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించిన దగ్గర నుంచి బస్సుల్లో విపరీతమైన రద్ధీ ఉంటోంది. దీంతో టీఎస్ ఆర్టీసీ వినూత్న నిర్ణయం తీసుకుంది. మెట్రో రైలులో సీట్ల...
రాష్ట్రవ్యాప్తంగా గణేషుడి నిమజ్జనాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. భక్తుల కోలాటాలు, డ్యాన్సులతో ఆ లంబోదరుడిని నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు. కాగా.. ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం చూడటానికి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. వారి కోసం హైద్రాబాద్ మెట్రో...
కందుకూరు మండల అభివృద్ధికి బాటలు వేస్తూ పెద్ద ఎత్తున నిధులతో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా చేపట్టే పనులకు శ్రీకారం చుట్టారు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కందుకూరు మండలంలోని ఆయా...
హైదరాబాద్లో విషాద ఘటన జరిగింది. మూసాపేట మెట్రో స్టేషన్లో గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం రాత్రి 9.16 గంటల సమయంలో మెట్రో రైలు వస్తుండగా.. దాని ముందు దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు....