ప్రధాని మోడీ పాలమూరు పర్యటనపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. మోడీ పాలమూరు స్పీచ్ లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఊసేది ? 2014 ఎన్నికల...
హైదరాబాద్ లోని మాదాపూర్ ప్లాటినం హైట్స్ లో 2500 మందితో నిర్వహించిన వనపర్తి వాసుల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. 'సమస్యల పరిష్కారం...
రాష్ట్ర ప్రజల అవసరాలను గుర్తించి వారికి కావలసినవి ముందే సీఎం కేసీఆర్ ఏర్పాటుచేస్తున్నారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆయన వనపర్తిలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘మిషన్...
వనపర్తిలో మైనారిటీ ఆడబిడ్డలకు షాదీ ముబారక్ చెక్కులు అందజేసారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఇక అర్హులయిన పేదలందరికీ ఆసరా పథకం కింద ఫించన్లు, పేద పిల్లల చదువుల కోసం సంక్షేమ గురుకుల...
పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల విషయంలో నాడు మాట ఇచ్చాం.. నేడు నిలబెట్టుకుంటున్నామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ నెల 16న నార్లాపూర్ పంప్ హౌస్ వెట్ రన్, కొల్లాపూర్...