నిజామాబాద్ జిల్లా జైలులో అండర్ ట్రయల్ ఖైదీ తిరుమలయ్య ఇవాళ(సోమవారం) గుండెపోటుతో మృతి చెందాడు. గత ఏడు నెలలుగా నిజామాబాద్ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం...
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని బీసీ వసతి గృహంలో దారుణం జరిగింది. శ్రద్ధగా చదువుకోవాలని సూచించిన డిగ్రీ విద్యార్థి వెంకట్ను ఆరుగురు ఇంటర్ విద్యార్థులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఇవాళ(సోమవారం)...
హత్య కేసులో బెయిల్పై వచ్చి తప్పించుకు తిరుగుతున్న నిందితుడికి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వడానికి వెళ్లిన కానిస్టేబుల్.. ఓ మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. నిజామాబాద్...
బాన్సువాడ నియోజకవర్గంలోని సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. రిజర్వాయర్ పనులను వేగవంతం చేయాలని ఆయన అధికారులను కోరారు. జరగాల్సిన పనులను సకాలంలో పూర్తి...