కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే వందలాది అక్రమ కేసులు పెట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. ధర్మసాగర్ లో మాట్లాడిన పల్లా...10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ఒక్కరినీ...
ఆకాల వర్షాలు ,వడగండ్లతో ఉత్తర తెలంగాణలో పంట నష్ట తీవ్రత ఎక్కువగా ఉందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి పంట నష్ట తీవ్రత...
బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. కంటోన్మెంట్ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య ఆకస్మికంగా మరణించారు. ఆమె భౌతికకాయానికి ఈరోజు అంత్యక్రియలు ముగిశాయి....
సభలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన తీరు సరిగా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ......
జనగామ జిల్లా : జనగామ జిల్లా కేంద్రానికి చెందిన గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ అవార్డు రావడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గవర్నర్...