వాతావరణశాఖ తీపి కబురు చెప్పింది. దేశంలో ఇప్పటికే ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాగల రెండు రోజుల్లో తెలంగాణపై ఈశాన్య రుతుపవనాల ప్రభావం చూపే అవకాశం ఉందని...
తెలంగాణలో రాగల రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ,...
హైదరాబాద్: తెలంగాణలో రాబోయే 5 రోజులపాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. అదే సమయంలో గంటకు 30 -...
అకాల వర్షాలతో విద్యుత్ శాఖకు సంభవించిన నష్టాలపై డా.అంబేద్కర్ సచివాలయంలోని తన ఛాంబర్ లో మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ సునీల్...